Monday, 21 November 2022

సింగర్ మంగ్లీకి కీలక పదవి - మంత్రి రోజాను కలిసినప్పుడే: టాలీవుడ్‌పై గ్రిప్..!!

అమరావతి: జానపద గాయని సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం దక్కింది. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ అడ్వైజర్‌గా ఆమె అపాయింట్ అయ్యారు. రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు ఎస్వీబీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఆమె బాధ్యతలను కూడా స్వీకరించారు. పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా పుట్టినరోజు సందర్భంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/7yVY8gT
https://ift.tt/3cOJrRA

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour