Monday, 21 November 2022

శ్రద్ధ హత్య కేసు: సహజీవనంలో మహిళలకు ఉండే హక్కులేంటి?

దిల్లీకి చెందిన శ్రద్ధ హత్య కేసు చాలామందిని కలచివేసింది. ఆమెతోపాటు సహజీవనం చేసిన అఫ్తాబ్ పూనావాలా ఆమెను కిరాతకంగా హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 27 ఏళ్ల శ్రద్ధ వాల్కర్‌ను గత మే నెలలోనే అఫ్తాబ్ హత్య చేశాడని, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా కోసి సమీపంలోని అటవీ ప్రాంతంలో విసిరేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/CFGSTJw
https://ift.tt/3cOJrRA

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour