Saturday, 19 November 2022

సీఎం జగన్ పై చంద్రబాబు కొత్త అస్త్రం : భయం పెంచుతూ - సెంటిమెంట్ పంచుతూ..!!

టీడీపీ అధినేత చంద్రబాబు రూటు మార్చారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న చంద్రబాబు కొత్త అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే తనకు ఇవే చివరి ఎన్నికలు అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కొత్త నినాదం సిద్దం చేసారు. సెంటిమెంట్ - ఎమోషన్ పండిస్తూ.. మొత్తంగా ప్రజలే ఆలోచించాలనే విధంగా ప్రచారం చేసేందుకు సిద్దమయ్యారు. "రాష్ట్రానికిదే చివరి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/xL9MWcZ
https://ift.tt/MbXoBjJ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour