రానున్న ఏపీ ఎన్నికల్లో ఫలితాల గురించి ఇప్పుడే చర్చలు ప్రారంభమయ్యాయి. ఒక్కో పార్టీ నేతలు ఒక్కో విధంగా విశ్లేషణ చేస్తున్నారు. ఎన్నికలు జరగడానికి ఏడాదిన్నర సమయం ఉంది. ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులూ కూడగట్టుకుంటున్నాయి. పోరు హోరాహోరీగా జరగబోతోందని ప్రస్తుత రాజకీయ వాతావరణం తెలియజేస్తోంది. ఇటువంటి తరుణంలో బీజేపీ నాయకులు కొన్ని లెక్కలు చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/XNDdWF4
https://ift.tt/MbXoBjJ
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment