Wednesday, 16 November 2022

ఢిల్లీ లిక్కర్ స్కామ్: తెరపైకి శరత్ చంద్రారెడ్డి భార్యపేరు; బేగంపేట ఎయిర్పోర్ట్ కేంద్రంగా నగదుబదిలీ!!

తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో రోజుకో రకం సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కేంద్రంగా నగదు బదిలీ జరిగినట్టుగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అనుమానం వ్యక్తం చేస్తోంది .అంతేకాదు ఈ కేసులో ప్రైవేటు జెట్ విమానాల ద్వారా తరలించినట్లుగా అనుమానాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/r9WckFm
https://ift.tt/dBZXgls

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour