Wednesday, 16 November 2022

కేసీఆర్‌కే దిక్కు దివాణా లేదు.. కవితను ఎవరు పట్టించుకుంటారు: ముందస్తుపైనా బండి సంజయ్ సెటైర్లు!!

తెలంగాణ సీఎం కేసీఆర్ తన బిడ్డను బిజెపిలోకి లాగాలని చూస్తున్నారు అని బిజెపి నీచ రాజకీయాలకు పాల్పడుతోందని చేసిన వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కెసిఆర్ ని పట్టించుకునేవారు లేరు.. ఇక కెసిఆర్ కూతురుని పట్టించుకునే వారు ఎవరు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అధికారం కోసం కుటుంబ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/AVaqS24
https://ift.tt/dBZXgls

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour