Friday, 28 October 2022

ఎంపీ రఘురామకు హైకోర్టులో ఎదురు దెబ్బ - సీఎం జగన్ పై కేసులో..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజుకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామ దాఖుల చేసిన పిటీషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. సీఎం జగన్ షరతులు ఉల్లంఘించిన సంఘటన ఒక్కటీ లేదని హైకోర్టు పేర్కొంది. ముఖ్యమంత్రి జగన్ పైన గతంలో ఎంపీ రఘురామ సీబీఐ కోర్టులో పిటీషన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/XjRdkg2
https://ift.tt/k9L5dnv

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour