Friday, 28 October 2022

ఎమ్మెల్యేల కొనుగోలులో తెరవెనుక బీఎల్ సంతోష్‌, తుషార్, సునీల్ బన్సాల్ పేర్లు .. కొత్త చర్చ

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి వంద కోట్లు ఇచ్చి కొనుగోలు చేయాలని బిజెపి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్లో ముగ్గురు స్వామీజీలతో చర్చలు జరిపినట్టు టిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/U1vEhzC
https://ift.tt/MY52V9d

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour