Friday, 28 October 2022

ఎమ్మెల్యేల కొనుగోళ్ళ ఎపిసోడ్ పై వైఎస్ షర్మిల.. దోషులెవరో తేలాల్సిందే.. సీబీఐ ఎంక్వైరీ డిమాండ్!!

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారం అధికార టీఆర్ఎస్ కు, బీజేపీకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి కారణం కాగా ఈ వ్యవహారంపై వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల కూడా తనదైన శైలిలో స్పందించారు. అటు టిఆర్ఎస్ పార్టీని, ఇటు బిజెపి ని రెండింటిని టార్గెట్ చేసి షర్మిల నిప్పులు చెరిగారు.  

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/8MdiUA4
https://ift.tt/k9L5dnv

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour