Friday, 28 October 2022

ఇండిగో విమానంలో మంటలు: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్

న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో నిప్పురవ్వలు రావడంతో ఢిల్లీ విమానాశ్రయంలోనే నిలిపివేశారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంజిన్ లో మంటలు చెలరేగినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/qkRVPTi
https://ift.tt/k9L5dnv

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour