Friday, 21 October 2022

హైదరాబాద్ కు సోనియా - ప్రియాంక: రాహుల్ యాత్ర - మునుగోడు బై పోల్..!!

మునుగోడు ఉప ఎన్నిక వేళ..కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణలో మొహరిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రేపు తెలంగాణలో ప్రవేశిస్తోంది. నవంబరు 7 వరకు తెలంగాణలో రాహుల్‌ పాదయాత్ర కొనసాగనున్న నేపథ్యంలో ఏఐసీసీ ముఖ్య నేతలందరూ హైదరాబాద్‌ చేరుకోనున్నారు. ఈ నెల 26 నుంచి జరిగే పాదయాత్రలో వేర్వేరు చోట్ల పార్టీ అగ్రనేతలు అశోక్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/LqCfRly
https://ift.tt/iHQa5by

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour