మునుగోడు ఉప ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది. మునుగోడు ఉప ఎన్నికలలో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచార పర్వాన్ని జోరుగా సాగిస్తున్నాయి. ఇక ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మంత్రి కేటీఆర్ ప్రతిపక్ష పార్టీల నేతలపై, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Fk7R1A3
https://ift.tt/7xSkDfl
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment