మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ కు కారణంగా మారింది. మునుగోడు ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతుంటే అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికల ప్రచారంలో వెనుకబడింది అన్ని టాక్ స్థానికంగా వినిపిస్తుంది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జోష్ తో ఎన్నికల ప్రచారం సాగించటం లేదన్న చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/HeYSIw9
https://ift.tt/q2DZftK
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment