Sunday, 16 October 2022

మునుగోడులో ఎదురీదుతున్న కాంగ్రెస్.. ఆ కీలకనేతల తీరుతో పాల్వాయికి స్రవంతికి టెన్షన్!!

మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ కు కారణంగా మారింది. మునుగోడు ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతుంటే అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికల ప్రచారంలో వెనుకబడింది అన్ని టాక్ స్థానికంగా వినిపిస్తుంది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జోష్ తో ఎన్నికల ప్రచారం సాగించటం లేదన్న చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/HeYSIw9
https://ift.tt/q2DZftK

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour