ఏపీలో అమరావతి రాజధానికి ఇప్పటికే మద్దతునిస్తున్న సీపీఐ విజయవాడలో జరుగుతున్న పార్టీ జాతీయ మహాసభల్లోనూ ఇదే వాణి వినిపించింది. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేసింది. దీనికి జాతీయ ప్రతినిధులు కూడా ఆమోదం తెలపడంతో తీర్మానం ఆమోదం పొందింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీపీఐ జాతీయ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/T638GPp
https://ift.tt/q2DZftK
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment