Sunday, 2 October 2022

ఇది కదా కావాల్సింది..!!

బెంగళూరు: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిరాటంకంగా కొనసాగుతుంది. కిందటి నెల 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి వద్ద భారత్ జోడో యాత్ర ఇవ్వాళ్టికి 26వ రోజుకు చేరుకుంది. పాదయాత్ర చేస్తూ కేరళ మీదుగా కర్ణాటకలో ప్రవేశించారు రాహుల్ గాంధీ. భారతీయ జనత పార్టీ పాలనలో ఉన్న కర్ణాటకలో సుదీర్ఘంగా సాగనుందీ యాత్ర.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/lUbf5Dg
https://ift.tt/KWTg9ip

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour