ముఖ్యమంత్రి జగన్ చెప్పారంటే చేస్తారంతే అనే నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు. సీఎం జగన్ తన పెద్ద మనసును చాటుకున్నారు. రెండర్నారేళ్ల చిన్నారి వైద్యానికి ఏకంగా కోటి రూపాయాలను ముఖ్యమం్రి సహాయ నిధి నుంచి మంజూరు చేసారు. ఈ మొత్తం చికిత్సకు అయ్యే ఖర్చుతో పాటుగా ప్రతీ నెలా రూ పది వేలు చొప్పున పెన్షన్ అందించాలని నిర్ణయించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ovZP48C
https://ift.tt/KWTg9ip
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment