తెలంగాణలో ఉత్కంఠ పెంచుతున్న మునుగోడు బై పోల్ కు రంగం సిద్దం అవుతోంది. మరో పది రోజుల్లో ఉప ఎన్నిక షెడ్యూల్ రానుందని ప్రధాన పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి మరో వారంలోగానే షెడ్యూల్ రానున్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో మునుగోడు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/UVs1mgw
https://ift.tt/uIYqJLS

No comments:
Post a Comment