Saturday, 1 October 2022

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు భారీగా పెరిగిన జీతాలు..!!

అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం దసర పండగ కానుకను ప్రకటించింది. వేలాదిమంది ఉద్యోగుల కలను సాకారం చేసింది. ఇవ్వాళ్టి నుంచి ఆర్టీసీ కార్మికులు..అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పీఆర్సీ అమలు కానుంది. పీఆర్సీ కలిపిన కొత్త జీతాలను వారు అందుకోబోతోన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రమోషన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/GCJHMc3
https://ift.tt/uIYqJLS

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour