Friday, 14 October 2022

జగన్..మోదీ నిన్ను కూడా మింగేస్తాడు జాగ్రత్త : నారాయణ హెచ్చరిక..!!

బీజేపీ..ఆరెస్సెస్ కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య లౌకిక - వామపక్ష శక్తలను ఏకం చేస్తామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా వెల్లడించారు. సీపీఐ జాతీయ మహాసభల ప్రారంభం సందర్భంగా విజయవాడ లో కామ్రేడ్లు కదం తొక్కారు. నగరం ఎరుపుమయం అయింది. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని రాజా చెప్పుకొచ్చారు. పార్టీ బహిరంగ సభలో డీ రాజా కీలక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/AC0I9hE
https://ift.tt/h0YKUjA

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour