Friday, 14 October 2022

సీఎం అలా చెబితే రాజీనామా చేస్తా - బీజేపీ నేత సత్యకుమార్ ..!!

ముఖ్యమంత్రి జగన్ కు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ లేఖ రాసారు. అమరావతి రైతుల పాదయాత్ర పైన ప్రభుత్వంలోని మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలతో ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయని సత్య కుమార్ ఆక్షేపించారు. అమరావతి రైతుల పాదయాత్రకు అడ్డుపడవద్దని కోరారు. మూడు ముక్కలాట తప్ప మూడేళ్లలో చేసింది ఏమీ లేదనీ లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/P8fpTR3
https://ift.tt/h0YKUjA

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour