భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినీలో శ్రీ మహాకాల్ లోక్ కారిడార్ తొలిదశను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియాతో కలిసి సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి చేరుకున్నారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా మహాకాళుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహాకాల్ లోక్ కారిడార్ తొలిదశను
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ElQjsCZ
https://ift.tt/N23m8c0
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment