న్యూఢిల్లీ: భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ప్రకటన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి ఢిల్లీలో అడుగుపెట్టారు. బీఆర్ఎస్ కోసం సిద్ధమవుతున్న కార్యాలయాన్ని కేసీఆర్ సందర్శించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో మార్పులకు సంబంధించి సిబ్బందికి పలు సూచనలు చేశారు కేసీఆర్. ఈ వారాంతం వరకు కూడా కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారని సమాచారం. పలు పార్టీల నేతలను కలిసి జాతీయ రాజకీయాలపై
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/V49A86F
https://ift.tt/N23m8c0
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment