Tuesday, 11 October 2022

తొలిసారి ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్: సూచనలు

న్యూఢిల్లీ: భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ప్రకటన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి ఢిల్లీలో అడుగుపెట్టారు. బీఆర్ఎస్ కోసం సిద్ధమవుతున్న కార్యాలయాన్ని కేసీఆర్ సందర్శించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో మార్పులకు సంబంధించి సిబ్బందికి పలు సూచనలు చేశారు కేసీఆర్. ఈ వారాంతం వరకు కూడా కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారని సమాచారం. పలు పార్టీల నేతలను కలిసి జాతీయ రాజకీయాలపై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/V49A86F
https://ift.tt/N23m8c0

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour