Monday, 10 October 2022

నేడు ఇద్దరు చంద్రులూ ఒకే చోటకు : నాటి బంధాలు గుర్తు చేసుకుంటూ..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ - టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ ఈ రోజు ఉత్తర ప్రదేశ్ వెళ్తున్నారు. రాజకీయ దిగ్గజం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో ఇద్దరు నేతలు పాల్గొంటారు. ములాయం తో సుదీర్ఘ కాలంగా చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కొంత కాలంగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ములాయం,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/MBPJRzw
https://ift.tt/KNQiGlI

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour