Monday, 10 October 2022

విశాఖలో రాజధానుల టెన్షన్-అమరావతి వర్సెస్ త్రీ క్యాపిటల్స్-పైచేయి కోసం ఎత్తుకు పైఎత్తులు !

ఏపీలో రాజధాని రాజకీయాలు పతాకస్దాయికి చేరుకున్నాయి. ఇన్నాళ్లూ అమరావతి రాజధానిని మాత్రమే వ్యతిరేకిస్తూ హైకోర్టు తీర్పు తర్వాత కాస్త తగ్గినట్లు కనిపించిన వైసీపీ సర్కార్ ఇప్పుడు మరోసారి మూడు రాజధానుల జూలు విదిలిస్తోంది. ముఖ్యంగా రేపు ప్రధాన రాజధాని కాబోతున్న విశాఖలో జనాన్ని మూడు రాజధానుల దిశగా నడిపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వైసీపీ సర్కార్ ఈ నెల15న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/OJz9FEm
https://ift.tt/KNQiGlI

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour