Saturday, 15 October 2022

అమెరికా రాయబారికి పాక్ సమన్లు - భారత్ పై వ్యాఖ్యలు..!!

అమెరికా అధ్యక్షుడు పాకిస్థాన్ పైన చేసిన వ్యాఖ్యలపై ఆ దేశం స్పందించింది. నిరసన వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్ లోని అమెరికా రాయబారి డొనాల్డ్ బ్లేమ్ కు సమన్లు జారీ చేసింది. లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన డెమోక్రటిక్‌ పార్టీ సమావేశంలో మాట్లాడిన బైడెన్..పాకిస్థాన్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. అణ్వాయుధాల సమన్వయం లేని పాకిస్థాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/QDPd7Iz
https://ift.tt/6dJ5jo1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour