విశాఖ కేంద్రంగా ఇప్పుడు కొత్త రాజకీయ వ్యూహాలు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే విశాఖ గర్జన ద్వారా మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ మద్దతుతో భారీ ర్యాలీ - సభ నిర్వహించారు. విశాఖ రాజధానికి టీడీపీ వ్యతిరేకం-ఉత్తరాంధ్ర అభివృద్ధికి టీడీపీ అడ్డుపుడుతోందని వైసీపీ నేతలు తెలుగుదేశం నేతలను ఫిక్స్ చేసే ప్రయత్నం చేసారు. ఇప్పుడు దీనికి కౌంటర్ గా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/8PDdiXm
https://ift.tt/6dJ5jo1

No comments:
Post a Comment