అమరావతి: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హయాంలో జారీ చేసిన కీలక ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. అప్పట్లో ఆయన జారీ చేసిన ఆదేశాలు చెల్లబోవని తెలిపింది. తన పదవీకాలం ముగుస్తోందనగా జస్టిస్ ఎన్వీ రమణ జారీ చేసిన ఆదేశాలు అవి. వాటిని వెనక్కి తీసుకున్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/oXJgWMf
https://ift.tt/OQa3KqW
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment