జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. గవర్నర్గా పనిచేసిన సమయంలో రెండు ఫైళ్లను క్లియర్ చేయడానికి రూ.300 కోట్ల లంచం తీసుకున్నారనే అభియోగాలపై విచారణ చేశారు. మాలిక్ గవర్నర్గా ఉన్న సమయంలో ఆగస్ట్ 23వ తేదీ 2018 నుంచి అక్టోబర్ 30 209 వరకు ఈ అక్రమాలు జరిగాయనే రుమర్లు వచ్చాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/qjx8BfQ
https://ift.tt/CYTW0RQ
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment