Thursday, 22 September 2022

Hatespeech: టీవీ చానెళ్లలో చర్చలే దేశంలో విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నాయా, యాంకర్లు ఏం చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది ?

దేశంలో విద్వేష వ్యాఖ్యల వ్యాప్తికి టీవీ ఛానెళ్లలో చర్చలే ప్రధాన కారణమని ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. టీవీ చర్చల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘‘కేంద్ర ప్రభుత్వం మూగ ప్రేక్షకుడిలా అన్ని చూస్తోంది, ఇది చాలా చిన్న సమస్యగా భావిస్తోంది’’అని కోర్టు అన్నది. ఈ తరహా చర్చల నియంత్రణకు ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేయాలని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/DK4rFg1
https://ift.tt/SvlJpQC

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour