Thursday, 22 September 2022

విశాఖకు మరో కీలక కార్యాలయం - హైదరాబాద్ టు వైజాగ్..!!

విశాఖ కేంద్రంగా మరో కీలక కార్యాలయం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా బోర్డును ఏపీకి తరలించాలని ఏపీ ప్రభుత్వం చాలా రోజులుగా కోరుతూ వస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు విశాఖ కు బోర్డు కార్యాలయం తరలింపు పైన కృష్ణా రివర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు తాజాగా లేఖ రాసింది. విశాఖపట్నంలోని ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఐఈఐ) బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/s4kwZlB
https://ift.tt/SvlJpQC

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour