Tuesday, 6 September 2022

ఉక్రెయిన్ రిటర్నీ విద్యార్థులకు గుడ్‌న్యూస్: ఏ దేశంలోనైనా చదువు పూర్తి చేసుకోవచ్చు

న్యూఢిల్లీ: యుద్దంలో అతలాకుతలమైన ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన భారతీయ వైద్య విద్యార్థులు ఇకపై ఇతర దేశాల్లోని యూనివర్సిటీలకు మకాం మార్చుకుని చదువును పూర్తి చేసేందుకు అనుమతించనున్నారు. ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఉక్రెయిన్ అందించే అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రామ్‌ను గుర్తించడానికి అంగీకరించింది. అటువంటి విద్యార్థులను వారి విద్యను పూర్తి చేయడానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/6r1MXWa
https://ift.tt/9H8pCLk

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour