Monday, 5 September 2022

సైరస్ మిస్త్రీ మరణానికి బాధ్యులెవరు?

ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ చనిపోయిన విషయం తెలిసిందే. మిస్త్రీ ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు, మహారాష్ట్రలోని సూర్య నది వంతెన మీద కాంక్రీట్ డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కేపీఎంజీ గ్లోబల్ స్ట్రాటజీ డైరెక్టర్ జహంగీర్ పండోల్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ZSQTIHn
https://ift.tt/pa1oeNx

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour