ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ చనిపోయిన విషయం తెలిసిందే. మిస్త్రీ ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు, మహారాష్ట్రలోని సూర్య నది వంతెన మీద కాంక్రీట్ డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కేపీఎంజీ గ్లోబల్ స్ట్రాటజీ డైరెక్టర్ జహంగీర్ పండోల్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ZSQTIHn
https://ift.tt/pa1oeNx
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment