తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా పరిణామాలతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ వర్సెస్ బిజెపి ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న సమయంలో, తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పై తెలంగాణ రాష్ట్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలు, ఇక తాజాగా గవర్నర్ తమిళిసై బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు చేసిన ఆరోపణలతో బిజెపి నేతలు మండిపడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/6tQSZDy
https://ift.tt/HSWw7x1
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment