Thursday, 8 September 2022

తెలుగురాష్ట్రాల కృష్ణా జలజగడంపై కేంద్రం ఫోకస్‌.. దసరా తర్వాత ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించే యోచన!!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కోసం వార్ కొనసాగుతూనే ఉంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కృష్ణా జలాల పంపిణీ విషయంలో, కృష్ణా జలాల వినియోగం విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తీవ్రస్థాయిలో ఘర్షణలకు దిగుతున్న విషయం తెలిసిందే. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ రెండు రాష్ట్రాల సమస్యను పరిష్కరించుకోవడంలో విఫలమౌతున్న విషయం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/6OwNidj
https://ift.tt/HSWw7x1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour