Monday, 26 September 2022

జపాన్‌కు మోడీ పయనం, షింజో అబే అంత్యక్రియలకు హాజరు

ప్రధాని మోడీ జపాన్ బయల్దేరి వెళ్లారు. సోమవారం సాయంత్రం ఆయన టోక్యోకు పయనం అయ్యారు. ఇటీవల హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు రేపు టోక్యోలో నిర్వహిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించే షింజో అంబే అంత్యక్రియలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారు. దీనికి సంబంధించి ప్రధాని మోడీ ట్వీట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ky2OKgl
https://ift.tt/WKF8uD0

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour