Sunday, 25 September 2022

నితీశ్ తేల్చేసారు : కేసీఆర్ నిర్ణయం పైనే - రేవంత్ రాజీ పడతారా..!!

జాతీయ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంటోంది. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కొత్త భూమిక పోషించేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే బీజేపీ వ్యతిరేక రాజకీయాలకు కేసీఆర్ కేంద్ర బిందువుగా మారారు. అందులో భాగంగా అందరినీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/p30fHiF
https://ift.tt/WKF8uD0

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour