కోల్కత: ఇంకో మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రుల సంరంబం ఆరంభం కాబోతోంది. ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు దసరా పండగను జరుపుకోవడానికి సిద్ధమౌతోన్నాయి. పలు రాష్ట్రాల్లో అమ్మవారి మండపాలు వెలుస్తోన్నాయి. తెలంగాణలో బతుకమ్మ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం ముస్తాబవుతోంది. ఈ తొమ్మిది రోజుల పాటు లక్షలాది మంది
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/jYBxdEl
https://ift.tt/SvlJpQC
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment