Thursday, 22 September 2022

మునుగోడులో బీజేపీ ముందంజ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కలిసొస్తున్న అంశాలివే!!

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించేందుకు బీజేపీ బహుముఖ వ్యూహం రచించింది. ప్రజాక్షేత్రంలోకి బలంగా వెళ్లడానికి నిర్ణయించిన బీజేపీ ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలు మొదలు పెట్టింది. నియోజకవర్గంలో గ్రామగ్రామాన బిజెపి తరపున అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Txceul4
https://ift.tt/SvlJpQC

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour