హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతుందని సీఎం కేసీఆర్కు తెలిసిపోయిందని బండి సంజయ్ అన్నారు. నాల్గవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేటలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్న బండి సంజయ్.. సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. బీఆర్ అంబేద్కర్ ను గౌరవిస్తున్నామంటూ దళితులను కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/F7IlxtP
https://ift.tt/SvlJpQC

No comments:
Post a Comment