Wednesday, 21 September 2022

తెలంగాణా, ఏపీతో పాటు దేశవ్యాప్తంగా భారీ దాడులతో విరుచుకుపడుతున్న ఎన్ఐఏ.. టార్గెట్ వాళ్ళే!!

దేశ వ్యాప్తంగా భారీ దాడులతో ఉగ్రవాద కార్యాకలపాలు సాగిస్తున్న సంస్థలపై ఎన్ఐఏ విరుచుకుపడుతుంది. పిఎఫ్ఐ సంస్థపై తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుండి ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్ , గుంటూరు లలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తనిఖీలను కొనసాగిస్తుంది. హైదరాబాదులోని ఉప్పల్, ఘట్కేసర్ ప్రాంతాలలో ఉన్న పి ఎఫ్ ఐ సంస్థ కార్యకర్తల ఇళ్లపై ఎన్ఐఏ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3goL21Y
https://ift.tt/RCrV3by

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour