ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు ఇప్పుడు హైదరాబాద్లోనూ చెలరేగుతున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీపై అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై తీవ్రదాడిని ప్రారంభించిన బీజేపీ, మద్యం విక్రయాల కాంట్రాక్టుల అప్పగింతలో జరిగిన అవినీతిని బయటపెడుతున్నట్లు పేర్కొంటున్న రెండో 'స్టింగ్' ఆపరేషన్ కి సంబంధించిన టేప్ను తాజాగా విడుదల చేసింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/lsWiOC5
https://ift.tt/TpvgPDL
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment