Thursday, 15 September 2022

సీఎం జగన్ కు కావాల్సింది చేస్తామంటున్న నితీష్ - ముఖ్యమంత్రి అంగీకరిస్తారా..!!

ఏపీ సీఎం జగన్ ను ఆకర్షించే ప్రకటన చేసారు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. జాతీయ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పుడు ప్రధాని మోదీ టార్గెట్ గా విపక్షాలు ఒక్కటవుతున్నాయి. అందులో తెలంగాణ- బీహార్ ముఖ్యమంత్రులు కేసీఆర్..నితీశ్ కీలకంగా మారారు. అందులో భాగంగా..బలమైన ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యాయి. ప్రధాని అభ్యర్ది ఎవరనేది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/JqjECmi
https://ift.tt/TpvgPDL

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour