Wednesday, 28 September 2022

వారసులకు టికెట్లపై తేల్చేసిన సీఎం జగన్ : తాజా - మాజీ మంత్రులకు క్లారిటీ..!!

ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు తన టీం సిద్దం చేసుకుంటున్నారు. ఎటువంటి మొహమాటం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ వారసులను ప్రమోట్ చేయాలనుకుంటున్న నేతలకు క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలకు ఇంకా 19 నెలల సమయం మాత్రమే ఉందని చెబుతూ పార్టీ ఎమ్మెల్యేలకు రూట్ మ్యాప్ ఫిక్స్ చేసారు. 27 మంది మంత్రులు- ఎమ్మెల్యేల పని తీరు పైన ఆగ్రహం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/t0MVlc9
https://ift.tt/MaUWh3C

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour