Wednesday, 28 September 2022

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు: డీకే శివకుమార్ ఆస్తులను పరిశీలించిన సీబీఐ

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర పోలీసు సిబ్బందితో కలిసి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ).. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్వస్థలమైన రామనగర జిల్లాలోని ఆయన ఆస్తులను బుధవారం సందర్శించి, వాటికి సంబంధించిన పత్రాలను ధృవీకరించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివకుమార్‌పై కేంద్ర ఏజెన్సీ కేసు నమోదు చేసింది. కనకపుర, దొడ్డలహళ్లి, సంత కోడిహళ్లిలోని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/oqPvXDl
https://ift.tt/MaUWh3C

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour