Friday, 30 September 2022

మునుగోడు నాయకులకు, జనాలకు ఊసరవెల్లి ఆదర్శం.. షాకింగ్ రాజకీయం చూస్తే నోరెళ్ళబెట్టటం ఖాయం!!

మునుగోడు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని అధికార టీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నాయి. నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్నయుద్ధం చూస్తే ప్రతి ఒక్కరూ అవాక్కు అవ్వాల్సిందే. ఇక ఇదే అదునుగా మునుగోడు నియోజకవర్గంలో జంపు జిలానీల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/aZnP3jR
https://ift.tt/YxXLHai

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour