ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడాలకు ఇంకా తెరపడలేదు. కృష్ణా జలాల వాడకం విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ కొనసాగుతూనే ఉంది. ఒకరిమీద ఒకరు వరుసగా కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కృష్ణా జలాల వాటాల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదం చిలికి గాలివానగా మారి కేంద్రం జోక్యం చేసుకుంటున్నా రెండు రాష్ట్రాల తీరు ఏమాత్రం మారలేదు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/fmp1hzy
https://ift.tt/YxXLHai

No comments:
Post a Comment