Thursday, 1 September 2022

టీడీపీ చచ్చిపోయింది - ఆ పార్టీ జోలికి వెళ్తే..!!

అమరావతి: ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీ పొత్తు ప్రచారం జోరుగా సాగుతోంది. దసరా పండగ తరువాత తెలుగుదేశం పార్టీ- కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో చేరబోతోందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. పొత్తు పెట్టుకునే 2024 నాటి సార్వత్రిక ఎన్నికలకు ఈ రెండు పార్టీలు వెళ్తాయని, అధికారాన్ని అందుకుంటాయనే అంచనాలు విస్తృతంగా వెలువడుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/82NGvUz
https://ift.tt/nYS62re

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour