భారత్-చైనా మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు మరో ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే ఇరుదేశాల సైనికాధికారుల మధ్య 16 రౌండ్ల చర్చలు జరిగాయి. ఈ కోవలోనే తాజాగా తూర్పు లడఖ్ లో మరోసారి ఇరుదేశాల కమాండర్లు చర్చించారు. అయితే ఈ చర్చల వివరాలను మాత్రం ఇరుదేశాలు రహస్యంగా ఉంచుతున్నాయి. భారత్ -చైనా సీనియర్ సైనిక అధికారులు నిన్న తూర్పు లడఖ్లో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/YAcWxJh
https://ift.tt/nYS62re
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment