సీజేఐ ఎన్వీ రమణకు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కనుంది. చదువుకున్న చోటే ఆయన ఆ గౌరవం అందుకోనున్నారు. సీజేఐగా వ్యవహరిస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 26వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. దీనికి ముందుగానే సీజేఐ హోదాలో గౌరవ డాక్టరేట్ అందుకోబోతున్నారు. జస్టిస్ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Ve8vnzs
https://ift.tt/kc2iwnN
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment