Tuesday, 16 August 2022

సీజేఐ ఎన్వీ రమణకు మరో గౌరవం - అమరావతి కేంద్రంగా..!!

సీజేఐ ఎన్వీ రమణకు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కనుంది. చదువుకున్న చోటే ఆయన ఆ గౌరవం అందుకోనున్నారు. సీజేఐగా వ్యవహరిస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 26వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. దీనికి ముందుగానే సీజేఐ హోదాలో గౌరవ డాక్టరేట్ అందుకోబోతున్నారు. జస్టిస్ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Ve8vnzs
https://ift.tt/kc2iwnN

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour