మచిలీపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టాప్ గేర్ వేశారు. సంక్షేమ పథకాలకు సమానంగా అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. మంగళవారం విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేపట్టిన ఆయన పలు సంస్థల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అచ్యుతాపురం సెజ్లో జపాన్కు చెందిన యోకహామా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏర్పాటు చేసిన ఏటీసీ టైర్ల
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/zg3Usn6
https://ift.tt/kc2iwnN
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment